Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కూర్చుని ఫోన్ మాట్లాడాడు.. తరుముకున్న రైల్వే డ్రైవర్ (video)

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (17:19 IST)
Railway Track
అవును.. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ వాటితో గడిపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బండి నడిపేటప్పుడు స్మార్ట్ ఫోన్లలో మాట్లాడవద్దని ఎన్ని రూల్స్ పెట్టినా.. అవన్నీ ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేరు చాలామంది. 
 
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. కట్ చేస్తే.. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఏకంగా రైలు పట్టాలపై కూర్చుని ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోలేదు ఓ యువకుడు. హారన్ కొడుతున్న పట్టించుకోకుండా అలానే ఉన్నాడు. వేరే మార్గం లేకపోవడంతో, డ్రైవర్ రైలును ఆపవలసి వచ్చింది. ఆ వ్యక్తి రైలు తన ముందు ఆగిందని గమనించినప్పుడు మాత్రమే పారిపోయాడు. అయితే, డ్రైవర్ దిగి అతనిపై రాయి విసిరాడు. కానీ ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
 
ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక ఆగంతకుడు తన సెల్ ఫోనులో బంధించిన ఈ వీడియోపై రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments