Webdunia - Bharat's app for daily news and videos

Install App

నచ్చలేదు పొమ్మంది.. బ్రేకప్ ఇచ్చేశానంది.. అంతే నడిరోడ్డుపై నరికేశాడు..

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (22:39 IST)
కర్ణాటకలో ఘోరం జరిగింది. ప్రేయసి బ్రేకప్ చెప్పేయడంతో నడిరోడ్డుపైనే ఆమెను కత్తితో నరికిన ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను భయాందోళనలకు గురిచేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ప్రేమ పేరుతో ఇన్నాళ్లు తనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రేయసి.. ఉన్నట్టుండి నచ్చలేదు పొమ్మంది. అంతేకాకుండా బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు ఆమెను నడిరోడ్డుపై నరికేశాడు. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కర్ణాటక, జూబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
 
కర్ణాటకకు చెందిన ఇస్మాయిల్.. అదే ప్రాంతానికి చెందిన ఆషా గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే గత ఐదునెలలకు ముందు ఆషా తన ప్రేమకు బ్రేకప్ ఇచ్చేద్దామని ప్రియుడితో చెప్పింది. దీంతో ఆగ్రహానకి గురైన ఇస్మాయిల్.. సోమవారం ఉదయం.. మాట్లాడాలని ప్రేయసిని రప్పించి .. కత్తితో నరికేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆషా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఇస్మాయిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments