Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విద్యార్థులకు శుభవార్త... ఏంటది..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (20:47 IST)
ఏపీ విద్యార్థులకు శుభవార్త. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్‌(ఎంసీఏ) కోర్సు వ్యవధిని కుదిస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడేళ్ల కోర్సును రెండు సంవత్సరాలుగా కుదిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీష్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
అందుకు సంబంధించిన కరికులంను రూపొందించాలంటూ వీసీలకు ఆదేశాలు జారీ చేసింది. మ్యాథ్స్ చదివిన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్‌కు ఎంసీఏ రెండేళ్లు మాత్రమే పరిగణించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులకు ఒక ఏడాది ఆదా అవుతుంది. మరోవైపు ఈ విధానాన్ని మహారాష్ట్రలో ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments