Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి అపార్టుమెంట్ గోడకూలి 17 మంది దుర్మరణం...

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (13:29 IST)
పుణెలో ఓ అపార్టుమెంట్ గోడ కూలి 17 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో అపార్ట్‌మెంట్ గోడ కూలి పక్కనే వున్న పూరి గుడెసెలపై పడింది. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఓ మహిళ వుండగా మిగిలినవారిని గుర్తించాల్సి వుంది. 
 
కాగా కూలిన గోడ శిథిలాలను తొలగించి క్షతగాత్రులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్, పోలీసులు రంగంలోకి దిగారు. శిథిలాలను జేసీబీల సాయంతో తొలగించారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments