Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపతుల మధ్య దాపరికాలు.. భార్యకు తెలియకుండా సెటప్ చేశాడు.. చివరికి?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (22:51 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత కరువైంది. ఇందుకు స్మార్ట్ ఫోన్లు కూడా కారణమని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని దంపతుల మధ్య దాపరికాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భార్యను కడతేర్చడం, వివాహేతర సంబంధాల కోసం ఎన్నో నేరాలకు పాల్పడే వారు పెరిగిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతే.. విషయం భార్యకు తెలిసి చితక్కొట్టింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతానికి చెందిన కిషన్ స్థానికంగానే ఓ సెల్ ఫోన్ షాపులో పని చేస్తున్నాడు. కిషన్‌కు 2017లో రేవతి అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఉన్నంతలో వీరి జీవితం సాఫిగానే సాగుతుంది. కిషన్‌కు ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఏకంగా ఆ మహిళతో రత్నగిరిలోనే వేరు కాపురం పెట్టాడు. త్వరలోనే ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం రేవతికి తెలిసింది. కిషన్ మహిళతో కలిసుండగా పక్కా సమాచారంతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా వారిని రేవతి పట్టుకుంది. ఆమెతో వచ్చిన బంధువులంతా కలిసి కిషన్‌కు, ఆయన ప్రియురాలికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments