Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కొత్త పార్టీ పెట్టిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (16:25 IST)
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన శివసేన పార్టీకి చెందిన రెబెల్ శాసనసభ్యులు కొత్త పార్టీని పెట్టారు. శివసేన బాలాసాహెబ్ అనే పేరుతో వీరు పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కారు వెల్లడించారు. 
 
ప్రస్తుతం తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా అస్సాం రాజధాని గౌహతిలో ఓ నక్షత్ర హోటల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో వారు శివసేన బాలాసాహెబ్ పేరుతో ఈ పార్టీని స్థాపించారు. 
 
దీనిపై దీపక్ కేసర్కార్ మాట్లాడుతూ, రెబెల్ ఎమ్మెల్యేలంతా కలిసి శివసేన బాలాసాహెబ్ అని పేరు పెట్టామని, ఇక నుంచి తమ గ్రూపును ఇదే పేరుతో పిలవాలని ఆయన కోరారు. పైగా, తాము ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments