Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ కోసం పురుషుడిగా మారిన మహిళ.. ప్రియురాలు కాదు పొమ్మంది..

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:58 IST)
ప్రేమ కోసం పురుషుడిగా మారిన మహిళ ప్రియురాలి చేతిలో మోసపోయిన ఘటన తమిళనాడు మదురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదురై మీనాక్షినగర్ ప్రాంతానికి చెందిన జయసుధకు సెంథిలతో అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 
 
ఇందుకోసం పురుషుడిగా మారాలని జయసుధపై సెంథిల ఒత్తిడి చేసింది. 2021లో మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జయసుధ శస్త్రచికిత్స చేయించుకుంది. తన పేరును ఆదిశివగా మార్చుకుంది. ఆపై వీరిద్దరి పెళ్లి కూడా జరిగింది. 
 
అయితే ఈ విషయం సెంథిల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తిరుప్పరకుండ్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులతో వెళ్లిపోతానని సెంథిల చెప్పింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆదిశివ న్యాయం కోసం కలెక్టర్‌‌కు వినతిపత్రం అందజేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments