Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలి ఎదురుగానే మరో విద్యార్థినిపై అత్యాచారం.. వీడియో తీసి..?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (17:36 IST)
ముగ్గురు విద్యార్థులు స్నేహితురాలి ఎదురుగానే మరో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. స్నేహితురాలి ఒత్తిడి మేరకే ఆ విద్యార్థిని ముగ్గురు నిందితులతో పాటు మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని మండుకు వెళ్లినట్లు సమాచారం. 
 
ఆ ఘటన మొత్తాన్ని ఆమె వీడియో తీయడంతో పాటు ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులకు దిగినట్లు విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. పూజా నర్వారియా, ఆశిష్‌, నిపుల్‌, పునీత్‌లతో కలిసి ఆగస్ట్‌ 23న బాధితురాలి నివాసానికి వచ్చింది.
 
తాము మండుకు వెళుతున్నామని.. తనకు తోడుగా రావాలంటూ బాధితురాలిని కోరింది. ఐదుగురు కలిసి లసుదియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆశిష్‌ అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌కు చేరుకున్నారు. సాయంత్రం నాలుగుగంటల సమయంలో .. నిందితుడు బాధితురాలికి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఇచ్చారని.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. 
 
ఈ ఘటన మొత్తాన్ని బాధితురాలి స్నేహితురాలు వీడియో తీసినట్లు తెలిపారు. బాధితురాలిని నలుగురు నిందితులు కొట్టడంతో పాటు వారు చెప్పినట్లు చేయాల్సిందేనని బెదిరించినట్లు తెలిపారు. కాగా, ఫిర్యాదు అందిన వెంటనే నిందితుల కోసం గాలింపు చేపట్టామని ఇండోర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అశుతోష్‌ బాగ్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments