Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల కోసం చిన్నారి ఏడుస్తుంటే.. ఆ తల్లి గొంతు కోసేసింది.. ఎక్కడ?

కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి కొంతుకోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ధ

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (16:24 IST)
కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి కొంతుకోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ధర్ గ్రామంలో పాల కోసం గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న పాపను పట్టించుకోకుండా ఆ తల్లి వంట పనిచేసింది. అయితే పాప ఏడుపు ఆపకపోవడంతో వంట చేస్తున్న చిరాకుతో సహనం కోల్పోయి.. కత్తితో బిడ్డ గొంతు కోసేసింది. ఆపై బిడ్డ ఏడుపు ఆపేసింది. అప్పటికే జరగాల్సిందల్లా జరిగిపోయింది. 
 
కత్తి పడటంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇంటి నుంచి బంధువుల ఇంటికి పారిపోయిన సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బిడ్డను వదిలిపెట్టి తల్లి మాత్రం ఒంటరిగా పారిపోయి రావడాన్ని గమనించిన బంధువులు, స్థానికులు ఇంటిని తెరిచి చూస్తే రక్తపు మడుగులో వున్న చిన్నారిని చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments