Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామభక్తులకు బంపర్ ఆఫర్.. క్విజ్‌లో గెలిస్తే.. విమానంలో అయోధ్యకు..

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:45 IST)
రామభక్తులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రామాయణంపై నిర్వహించే ఓ క్విజ్‌లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.. అయోధ్యకు విమానంలో వెళ్లండి అని ఆ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రామాయణంపై జనరల్ నాలెడ్జ్ పోటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన వెల్లడించింది.
 
ఇందులో గెలిచిన వాళ్లను విమానంలో అయోధ్యకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. అయితే ఈ పోటీ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎంతమందిని ఎంపిక చేస్తారన్నది మాత్రం చెప్పలేదు.
 
ఇండోర్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషా ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రామచరితమానస్‌లోని అయోధ్య కాండపై జనరల్ నాలెడ్జ్ పోటీని ఆమె ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments