రామభక్తులకు బంపర్ ఆఫర్.. క్విజ్‌లో గెలిస్తే.. విమానంలో అయోధ్యకు..

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:45 IST)
రామభక్తులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రామాయణంపై నిర్వహించే ఓ క్విజ్‌లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.. అయోధ్యకు విమానంలో వెళ్లండి అని ఆ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రామాయణంపై జనరల్ నాలెడ్జ్ పోటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన వెల్లడించింది.
 
ఇందులో గెలిచిన వాళ్లను విమానంలో అయోధ్యకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. అయితే ఈ పోటీ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎంతమందిని ఎంపిక చేస్తారన్నది మాత్రం చెప్పలేదు.
 
ఇండోర్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషా ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రామచరితమానస్‌లోని అయోధ్య కాండపై జనరల్ నాలెడ్జ్ పోటీని ఆమె ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments