Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో విషాదకర ఘటన: దంపతులపై ఎలుగుబంటి దాడి

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (15:12 IST)
మధ్యప్రదేశ్ అడవుల్లో విషాదకర సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున దైవ దర్శనానికి వెళ్ళిన దంపతులపై ఒక ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. అంతేగాకుండా వారి శవాలను ఎలుగుబంటి పీక్కుతింటుంది. 
 
వెంటనే దాన్ని ఎలుగుబంటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. దాదాపు ఐదు గంటపాటు శ్రమించి ఎట్టకేలకు ఆ ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఈ ఘటనతో పన్నా జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ముఖేష్ రాయ్ (50), అతని భార్య గుడియా (45 ) పన్నానగరం అటవీ ప్రాంతంలో ఉన్న ఖర్మాయి మాత ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. అప్పుడు గుడి దగ్గరగా ఉన్నప్పుడు ఆ దంపతులపై ఎలుగుబంటి దాడి చేసింది.  దీంతో దంపతులు మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments