Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూసేందుకు వచ్చిన 8 యేళ్ల బాలికపై అత్యాచారం

రేపిస్టులను ఉరితీసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (09:57 IST)
రేపిస్టులను ఉరితీసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంటే.. 12 యేళ్లలోపు బాలికలపై అత్యాచారం పాల్పడే కామాంధులను ఉరితీసేలా ఆ బిల్లును తయారు చేశారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన రోజే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. 
 
దేపలూర్ తహసీల్ పరిధిలోని చందర్ గ్రామంలో సందీప్ చగన్ లాల్ (19) అనే యువకుడు టీవీ చూసేందుకు తమ ఇంటికి వచ్చిన 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. మొత్తంమీద బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments