Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను బంధించి భార్య - కుమార్తెపై గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (15:37 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్తను బంధించి, ఆయన భార్య, కుమార్తెను అపహరించిన కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్ జిల్లా స్టోన్ క్రషింగ్ ప్రాంతానికి సమీపంలోనే ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆ రోజున.. ఇంట్లోకి చొరబడిన దుండగులు భర్తను బంధించి అతడి భార్యను 12 ఏళ్ల కూతురిని అపహరించికెళ్లారు. వారిని పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
అంతేకాకుండా, బాధితుల ఇంట్లోంచి నగదు, మొబైల్ ఫోన్ కూడా దొంగిలించారు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై అత్యాచారం నేరంతో పాటూ ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం