భర్తను బంధించి భార్య - కుమార్తెపై గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (15:37 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్తను బంధించి, ఆయన భార్య, కుమార్తెను అపహరించిన కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్ జిల్లా స్టోన్ క్రషింగ్ ప్రాంతానికి సమీపంలోనే ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆ రోజున.. ఇంట్లోకి చొరబడిన దుండగులు భర్తను బంధించి అతడి భార్యను 12 ఏళ్ల కూతురిని అపహరించికెళ్లారు. వారిని పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
అంతేకాకుండా, బాధితుల ఇంట్లోంచి నగదు, మొబైల్ ఫోన్ కూడా దొంగిలించారు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై అత్యాచారం నేరంతో పాటూ ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

ఎట్టి పరిస్థితుల్లోనూ బాలల దినోత్సవం రోజే స్కూల్ లైఫ్ రాబోతుంది

Parthiban ఫ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో హరీష్ శంకర్ కు గిఫ్ట్ ఇచ్చిన పార్థిబన్

Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం