Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్నాలజీ పెరిగినా నో యూజ్.. "గే'' భాగస్వామి కోసం ఇలా చేశాడు..

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే క్రమంలో తనతో సహజీవనం చేస్తున్న యువకుడి కోసం మరో యువకుడు ప్రాణాలు అర్పించాడు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (15:00 IST)
టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే క్రమంలో తనతో సహజీవనం చేస్తున్న యువకుడి కోసం మరో యువకుడు ప్రాణాలు అర్పించాడు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, నానో టెక్నాలజీ రీసెర్చర్‌గా ఉన్న నీలోప్తల్ సర్కార్ (27).. తన గే భాగస్వామి ప్రాణాలు కాపాడటం కోసం ఆదివారం అప్పర్ లేక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కాళికాదేవిపై అమితమైన భక్తి విశ్వాసాలను చూపే నీలోత్పల్.. చనిపోయేందుకు ముందు శాస్త్రవేత్తలను ఉద్దేశించి లేఖ రాశాడు. ఫేస్ బుక్‌లోనూ వీడియో పోస్టు చేశాడు. కానీ అతన్ని కనుగొనేలోపే చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. గతంలో గౌహతీలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లి.. ఆపై నదిలో దూకేందుకు ఇతడు ప్రయత్నించగా.. నీలోత్పల్‌ను స్థానికులు కాపాడారు. 
 
అయితే తన గే భాగస్వామి అనారోగ్యంతో బాధపడుతుంటే.. తన చావు అతడిని కాపాడుతుందనే ఉద్దేశంతో నీలోత్పల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో జన్మలో తన భాగస్వామితో కలుస్తానని ఆ లేఖలో నీలోత్పల్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments