జూన్‌ వరకు లాక్‌డౌన్‌?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (16:28 IST)
దేశాన్ని స్తంభింపజేసిన లాక్ డౌన్ మరికొన్నాళ్లు కొనసాగనుందా?.. మరో రెండు నెలలు కొనసాగించాలని కేంద్రం భావిస్తోందా?... ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇంతకంటే మరోమార్గం లేదన్న నిర్ణయానికి వచ్చిందా?..

బీజేపీ నేత మురళీధరరావు మాటలు గమనిస్తే నిజమేనని భావించక తప్పదు. గురువారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ... దేశంలో మరో ఏడాది వరకు బహిరంగ సభలు ఉండకపోవచ్చని, జూన్‌ వరకు లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

మే 3 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేస్తారో లేదో చెప్పలేమని, అన్ని గ్రామాల సర్పంచ్‌లతో శుక్రవారం ప్రధాని మోదీ మాట్లాడతారని పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు జూన్‌ తర్వాత నడిపించడంపై చర్చలు సాగుతున్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం మేధావుల సలహాలు తీసుకుంటుందని, ఇప్పటి వరకున్న క్లాస్‌ రూమ్‌ సిస్టమ్‌ ఇకపై ఉండకపోవచ్చన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments