Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో ఏకాంతంగా గడిపిందనీ.... గ్రామస్థులు ఏం చేశారో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (11:32 IST)
ఆ యువతి తనకు నచ్చిన ఓ యువకుడిని ప్రేమించింది. దీంతో అతనితో కలిసి ఏకాంతంగా తిరుగుతూ గ్రామస్థుల కంటపడింది. అంతే.. ఆ యువతిని పట్టుకుని గుండు గీయించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానవీయ ఘటన ఒడిషా రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని మయూర్ భంజ్ సమీపంలోని మండువా గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. ఆ తర్వాత అతనితో కలిసి ఏకాంతంగా గడుపుతుండగా ఆమె గ్రామస్థుల కంటపడింది. 
 
అంతే... ఆ ప్రేమ జంటపై గ్రామస్థులంతా విచక్షణా రహితంగా దాడి చేశారు. అంతటితో శాంతించని వారి ఆగ్రహం... ఆ యువతికి గుండు గీయించారు. ఈ ఘటన శనివారం జరుగగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. 
 
యువతికి గుండు గీస్తున్న సమయంలో కొంతమంది యువత తమ మొబైల్ ఫోనులో షూట్ చేసి... సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గుండు గీసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments