Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు షాక్.. రోడ్ రోలర్‌తో తొక్కించేశారు..

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (20:26 IST)
కొత్త సంవత్సరం వేళ మందుబాబులకు షాక్ ఇచ్చారు కృష్ణా జిల్లా పోలీసులు. జిల్లా వ్యాప్తంగా సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు.

రూ.50లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్ రోలర్‌తో తొక్కించేశారు. దీంతో రోడ్డుపై మద్యం ఏరులైపారింది. 
 
రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. ప్రజలు తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

దాంతో సరిహద్దుల వద్ద పోలీసులు నిఘా పెట్టి.. మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు రూ.50లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. అలాగే 119 వాహనాలను సీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments