Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాదిని వణికిస్తున్న పిడుగులు... ఇసుక తుఫాన్: 30 మంది మృతి

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:50 IST)
దక్షిణాదిన ఎండలు దంచేస్తున్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలను మాత్రం ఇసుక తుఫానులు, పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో వీటి కారణంగా 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇసుక తుఫాన్, పిడుగులతో వర్షాలు ఎక్కువగా వున్నాయి. 
 
నిన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం కారణంగా ఇండోర్ తదితర ప్రాంతాల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. ఇక గుజరాత్, రాజస్థాన్‌ల్లో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనితో అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. మేఘాలు దట్టంగా పట్టి వర్షం కురిసే పరిస్థితి వున్నప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments