Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈసారి వ‌ర్షాలు.. సాధార‌ణం క‌న్నా త‌క్కువే!

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:20 IST)
ఈ ఏడాది వర్షాలు సాధారణం కన్నా తక్కువే ఉంటాయని స్కైమెట్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రతి సంవత్సరం జూన్ మాసం ప్రారంభంలో రుతుపవనాలు కేరళ రాష్ట్రంలో ప్రవేశించే విషయం తెలిసిందే. రుతుపవనాలు ఆ రాష్ట్రాన్ని తాకిన తర్వాతే దేశ‌వ్యాప్తంగా విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది సాధార‌ణ వ‌ర్షపాతం క‌న్నా త‌క్కువే వర్షాలు కురుస్తాయని స్కైమెట్ సంస్థ చెప్పింది. 
 
లాంగ్ పీరియ‌డ్ రేంజ్‌(ఎల్‌పీఏ)లో రుతుప‌వ‌నాల ప్ర‌భావం 93 శాతం ఉంటుంద‌ని ఆ సంస్థ అంచ‌నా వేసింది. వ‌ర్ష‌పాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది బిలో నార్మ‌ల్ రేంజ్ అని ఆ సంస్థ పేర్కొంది. 1951 నుంచి 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఎల్‌పీఏ వ‌ర్ష‌పాతం స‌గ‌టున‌ 89 సెంటీమీట‌ర్లు ఉంది. ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్లే వ‌ర్ష‌పాతం ఈసారి సాధారణం క‌ంటే త‌క్కువ‌గా ఉంటుంద‌ని స్కైమెట్ సీఈవో జ‌తిన్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments