Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూర్: పంజా విసిరిన పులి.. విద్యార్థిని మృతి

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (13:55 IST)
మైసూర్‌లోని ఓ కళాశాల విద్యార్థిని చిరుతపులి పంజా విసరడంతో తీవ్రగాయాల కారణంగా మృతి చెందింది. మైసూరుకు చెందిన మేఘన అనే 20 ఏళ్ల కాలేజీ విద్యార్థిని అడవికి సమీపంలో నివసిస్తోంది. రోజూ కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా అడవి గుండా ఇంటికి వెళ్లేది. 
 
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరు ముప్పై గంటల సమయంలో కాలేజీ విద్యార్థిని మేఘన ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా చిరుతపులి ఆమెపై దాడి చేసింది. ఆమెపై పంజా విసిరింది. దీంతో మేఘన తీవ్రంగా గాయపడి కాపాడాలంటూ కేకలు వేసింది. 
 
ఆ ప్రాంత ప్రజలు వెంటనే అక్కడికి చేరుకోవడంతో చిరుత జనాన్ని చూసి అడవిలోకి పరుగులు తీసింది. అయితే చిరుతపులి దాడితో మేఘన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో పెను విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments