Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల తర్వాత స్వదేశానికి వస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (11:19 IST)
బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మూడు నెలల తర్వాత సింగపూర్ నుంచి స్వదేశానికి వస్తున్నారు. ఆయనకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆయనను స్వదేశానికి తీసుకొస్తున్నారు. 
 
కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత యేడాది డిసెంబరు నెలలో చికిత్స పొందే నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. ఆయనకు కుమార్తె కిడ్నీ దానం చేయడంతో కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. కుమార్తె రోహిణి ఆచార్య ఈ కిడ్నీని దానం చేశారు. విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తికావడంతో ఆయన అక్కడే కోలుకుంటూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆయన స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనను చూసేందుుక కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకా ఆయన అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments