Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు ఆస్పత్రిలో చేరిన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (18:11 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన వృద్ధనేత ఎల్కే.అద్వానీ మంగళవారం మరోమారు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అద్వానీ అస్వస్థతకు లోనుకావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఇంద్రప్రస్థలో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అపోలో న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
కాగా, గత నెలలో అద్వానీ అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిదే. రెండు రోజుల పరిశీలనలో ఉంచిన వైద్యులు ఆపై ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇటీవల కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. కాగా, 96 యేళ్ల అద్వానీ ఇటీవలి కాలంలో తరచుగా అనారోగ్యం బారిపడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments