Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు ఆస్పత్రిలో చేరిన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (18:11 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన వృద్ధనేత ఎల్కే.అద్వానీ మంగళవారం మరోమారు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అద్వానీ అస్వస్థతకు లోనుకావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఇంద్రప్రస్థలో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అపోలో న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
కాగా, గత నెలలో అద్వానీ అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిదే. రెండు రోజుల పరిశీలనలో ఉంచిన వైద్యులు ఆపై ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇటీవల కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. కాగా, 96 యేళ్ల అద్వానీ ఇటీవలి కాలంలో తరచుగా అనారోగ్యం బారిపడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments