Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు పెద్దలు నో చెప్పారు.. ప్రియురాలిని లాడ్జికి తీసుకెళ్లి?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:14 IST)
కుట్రాలంలో ఓ ప్రేమ వ్యవహారం వివాదంగా మారడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు, తిరుప్పూర్ జిల్లా, పుళియంపట్టికి చెందిన కార్తీక్ రాజా (18) పాలిటెక్నిక్ కాలేజ్‌లో చదువుతూ వచ్చాడు. కార్తీక్‌కు అదే కాలేజీకి చెందిన విద్యార్థినితో ప్రేమ ఏర్పడింది. కార్తీక్ రాజా అదే కాలేజీకి చెందిన యువతితో ఏడాది పాటు ప్రేమాయణం నడిపాడు. 
 
అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రేమ జంట ఇంటి నుంచి పారిపోయింది. తల్లిదండ్రులకు దూరంగా వుండి ప్రేమను గెలిపించుకోవాలనుకున్న కార్తీక్.. తన ప్రేయసిని తీసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చాడు. 
 
ఆపై ఆ ప్రేమ జంట కుట్రాలంలోని ఓ లాడ్జిలో బస చేసింది. అయితే ఇంతలో కార్తీక్ రాజాకు ఏమైందో ఏమో కానీ లాడ్జిలోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ రాజా ప్రేయసి వద్ద విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments