Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతాలో దారుణం : యువతిని కట్టేసి సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 8 జులై 2021 (08:32 IST)
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం జరిగింది. యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి ముందు ఆ యువతిని దుండగులు తాళ్ళతో కట్టేశారు. ఆ తర్వాత గ్యాంగ్ రేప్ చేశారు. ఆపై, 15 లక్షల రూపాయలను చోసుకుని పారిపోయారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌‌లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. అత్యాచారానికి ముందు యువతిని కట్టేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కోల్‌కతా డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం