Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతాలో కూలిన వంతెన.. బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ వంతెన కింద బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి. దక్షిణ కోల్‌కతా, అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెజర్‌హట్ అని పిలువబడే ఈ బ్రిడ్జి నగరం

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (18:00 IST)
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ వంతెన కింద బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి. దక్షిణ కోల్‌కతా, అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెజర్‌హట్ అని పిలువబడే ఈ బ్రిడ్జి నగరంలోని పురాతన వంతెనల్లో ఒకటి. ఈ వంతెన కింద రైల్వే ట్రాక్. పైన వాహనాలు వెళ్లేందుకు వీలుంటుంది. 
 
ఈ బ్రిడ్జి పురాతన కాలం నాటిది కావడంతో ఒక్క సారిగా కుప్పకూలింది. 2016 మార్చిలో సెంట్రల్ కోల్‌కతాలోని బుర్రబజార్‌లో కూడ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి సహాయక చర్యలు చేసి శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో సుమారు 90 మందికి పైగా గాయపడ్డారు. 
 
తాజాగా మంగళవారం చోటుచేసుకున్న కోల్‌కతా వంతెన కూలిన ప్రమాదంలో ఏడుగురు గాయాలపాలైయ్యారు. తొమ్మిది మందిని ఇప్పటికే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments