Webdunia - Bharat's app for daily news and videos

Install App

దైవదర్శనానికి వచ్చిన కేరళ మహిళ గ్యాంగ్ రేప్.. సీఎంకు భర్త వినతి

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (09:02 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రసిద్ధ పుణ్యస్థలం పళని మురుగన్ ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చిన కేరళ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ అత్యాచార ఘటనపై బాధితురాలి భర్త ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఇటీవల కేరళకు చెందిన ఓ జంట పళని ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చింది. ఆ యువ జంటపై కొంతమంది దాడి చేశారు. గదిలో ఉన్న భర్తను కొట్టి యువతీపై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె భర్త వాపోతున్నాడు. 
 
20 రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఎవరూ సహకరించకపోవడంతో సీఎం స్టాలిన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశాడు. స్పందించిన సీఎం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అతడి కేసును పట్టించుకోని పోలీసులపై విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం