Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ ముస్లిం దర్గాల్లో హిందూ వివాహం.. మతసామరస్యానికి ఇదే నిదర్శనం

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (10:16 IST)
మత బేధం లేకుండా ముస్లిం పెద్దలు వ్యవహరించారు. వివాహాన్ని మసీదులోనే ఘనంగా నిర్వహించారు. తన బిడ్డకు పెళ్లి చేసే స్థోమత లేకపోవడంతో ఆ పేద ఆడబిడ్డకు ముస్లిం పెద్దలు వివాహం చేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన బిడ్డ వివాహం చేసే స్తోమత లేదని.. సహకరించాలని ఓ పేద తల్లి చేసిన విజ్ఞప్తికి ముస్లిం మత పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్గాలోనే ఆ పేద తల్లి విజ్ఞప్తిని నెరవేర్చారు. కేరళలోని చెరుపల్లి జమాత్ మసీదులో ఆదివారం జరిగింది. 
 
ఈ పెళ్లికి ముస్లిం మత పెద్దలు వధువు అంజుకు పది సవర్ల బంగారాన్ని కానుకగా అందజేశారు. ఇంకా వరుడు శరత్ కు రెండు లక్షల రూపాయల కట్నం ఇచ్చారు.  వివాహం అనంతరం పూర్తి శాకాహార విందును ఏర్పాటు చేయగా, పలువురు బంధుమిత్రులు, ముస్లిం పెద్దలు హాజరై, యువ జంటకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశామని మసీదు కమిటీ కార్యదర్శి నుజుముద్దీన్ అలుమ్మూట్టిల్ వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్రంలో వెల్లివిరిసిన మత సామరస్యానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments