Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఎక్కడ?

వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. మరొక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుందుకడవు గ

Webdunia
మంగళవారం, 1 మే 2018 (13:07 IST)
వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. మరొక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుందుకడవు గ్రామానికి చెందిన బిరాజ్ (39) అనే వ్యక్తి ఓ దుకాణంలో పని చేస్తూ జీతు అనే మహిళను పెళ్లాడాడు. ఆ తర్వాత గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. 
 
ఈ గ్యాప్‌లో జీతుకు ఫేస్‌బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తితో జీతు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న బిరాజ్.. తన భార్యతో విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పరిస్థితుల్లో ఆయన భార్య జీతు పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
భర్తను కాదని వేరొక వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న జీతుపై కోపంగా వున్న బిరాజ్.. ఆమె ఇంటికెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు. తీవ్రగాయాల పాలైన జీతును త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. పరారీలో ఉన్న బిరాజ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments