Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ చోరీ చేశాడనీ వృషణాలు కోసిపారేశారు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:10 IST)
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో దారుణం జరిగింది. మొబైల్ చోరీ చేశాడనీ వృషణాలను కోసిపారేశారు. అదీకూడా పట్టపగలు, జనసంచారం రద్దీగా ఉండే తిరువనంతపురం బస్టాండులో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువళ్లంకు చెందిన 30 ఏళ్ల యువకుడు ఇటీవలే తిరువనంతపురం బస్టాండ్‌కు వెళ్లాడు. రాత్రి సమయంలో బస్టాండ్‌లో నిద్రిస్తున్న మరో వ్యక్తి సెల్‌ఫోన్‌, పర్స్‌ను ఈ యువకుడు దొంగిలించినట్లు స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు అనుమానించారు. 
 
దీంతో సెల్‌ఫోన్‌ దొంగిలించడాన్న నెపంతో.. ఆ యువకుడిని తీవ్రంగా చితకబాది పదునైన ఆయుధాలతో వృషణాలను కోసేశారు. ఆ తర్వాత ఆ భాగంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రైవేట్ భాగాల్లో పెట్రోల్‌ పోసి తగులబెట్టడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే యువకుడిని చితకబాదిన దృశ్యాలను ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించి వైరల్‌ చేశాడు. ఈ వీడియో ఆధారంగా ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kannappa: కన్నప్పకు కష్టాలు: కీలక సన్నివేశాల హార్డ్ డ్రైవ్ మిస్సింగ్.. కేసు నమోదు

Ramya: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా- నో చెప్తూ సీన్‌లోకి వచ్చిన నటి రమ్య

Prabhas: ప్రభాస్‌కు ఇటలీలో భారీ విలువ చేసే విల్లా- అద్దెకు ఇచ్చాడు.. రూ.40లక్షల సంపాదన

ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్

Dil Raju: పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు- దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments