Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తిన్న విద్యార్థి మృతి: పోస్టుమార్టంలో షాకింగ్ నిజం..

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (10:25 IST)
బిర్యానీ తిన్న విద్యార్థిని మృతి చెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పోస్టు మార్టంలో  షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం కేరళలో బిర్యానీ తిని ఓ విద్యార్థిని మరణించింది. అయితే తాజాగా పోస్ట్‌మార్టం పరీక్షలో విస్మయకరమైన వాస్తవం వెల్లడైంది.
 
కేరళలో అంజు శ్రీ పార్వతి అనే 19 ఏళ్ల విద్యార్థిని కాసరగోడ్ ప్రాంతానికి చెందింది. ఈ బాలిక గత నెలలో ఓ హోటల్‌లో నాసిరకం బిర్యానీ తిని మరణించడం తీవ్ర సంచలనం రేపింది.
 
అయితే విద్యార్థి మృతికి కారణం ఎలుకల మందు అని తాజాగా తేలింది. విద్యార్థిని అంజు శ్రీ పార్వతి తన సెల్‌ఫోన్‌లో ఎలుకల మందు గురించి గూగుల్ చేసిందని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.
 
దీని తర్వాత విద్యార్థిని అంజుశ్రీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, బిర్యానీ తిని చనిపోలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments