Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తిన్న విద్యార్థి మృతి: పోస్టుమార్టంలో షాకింగ్ నిజం..

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (10:25 IST)
బిర్యానీ తిన్న విద్యార్థిని మృతి చెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పోస్టు మార్టంలో  షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం కేరళలో బిర్యానీ తిని ఓ విద్యార్థిని మరణించింది. అయితే తాజాగా పోస్ట్‌మార్టం పరీక్షలో విస్మయకరమైన వాస్తవం వెల్లడైంది.
 
కేరళలో అంజు శ్రీ పార్వతి అనే 19 ఏళ్ల విద్యార్థిని కాసరగోడ్ ప్రాంతానికి చెందింది. ఈ బాలిక గత నెలలో ఓ హోటల్‌లో నాసిరకం బిర్యానీ తిని మరణించడం తీవ్ర సంచలనం రేపింది.
 
అయితే విద్యార్థి మృతికి కారణం ఎలుకల మందు అని తాజాగా తేలింది. విద్యార్థిని అంజు శ్రీ పార్వతి తన సెల్‌ఫోన్‌లో ఎలుకల మందు గురించి గూగుల్ చేసిందని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.
 
దీని తర్వాత విద్యార్థిని అంజుశ్రీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, బిర్యానీ తిని చనిపోలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments