Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఇన్ఫెక్షన్‌.. మహిళపై ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన..

Webdunia
శనివారం, 15 మే 2021 (18:00 IST)
కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

woman
ఎంఆర్ఐ సెంటర్‌కు రోగిని తరలిస్తుండగా బాధితురాలిపై అంబులెన్స్ అటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 27న ఈ ఘటన జరగ్గా మహిళ ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం గురువారం (మే 13) వైద్యులకు ఈ విషయం వెల్లడించారు.
 
వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు ప్రశాంత్ (33)ను అరెస్ట్ చేశారు. పెరింతలమన పట్టణంలో బాధిత మహిళ ఇటీవల ప్రైవేట్ దవాఖానలో కరోనా చికిత్స నిమిత్తం చేరారు. ఆమె పరిస్థితి విషమం కావడంతో ఏప్రిల్ 27న అంబులెన్స్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ల్యాబ్‌కు తరలించారు.
 
ఈ క్రమంలో అంబులెన్స్ వాహనంలో అటెండెంట్ ప్రశాంత్ ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఈ విషయం ఆమె వెల్లడించలేదు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం