Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీలోని ప్రతి రాయి శివుడే... ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (20:40 IST)
పవిత్ర పుణ్యస్థలం కాశీలో ప్రతి రాయిలోనూ శివుడు కొలువైవున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాశీ భారత సంస్కృతిక రాజధాని అని అన్నారు. ఇక్కడ ప్రతి రాయి ఓ పరమాత్మ స్వరూపుడైన శివుడే. కాశీకి సేవ చేయడం అనంతం అని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలందరికీ రాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉండాలన్నారు. 
 
మన దేశంలో భక్తికి కొదవలేదన్నారు. ఆ భక్తిని ఢీకొనే శక్తి దేనికీ లేదన్నారు. అంతేకాకుండా, భారత్ సనాతన సంప్రదాయాలకు ప్రతీక వారణాసి అని అన్నారు. నేటి భారత్ గతంలో కోల్పోయిన వైభవాన్ని అందుకుంటోందన్నారు. చోరీకి గురైన అన్నపూర్ణ విగ్రహం మళ్ళీ వందేళ్ళ తర్వాత భారత్‌కు వచ్చిందన్నారు. 
 
అంతేకాకుండా, ఆయన దేశ ప్రజలకు ఓ మరో పిలుపునిచ్చారు. దేశం కోసం దేశ ప్రజలంతా మూడు సంకల్పాలను తీసుకోవాలన్నారు. స్వచ్ఛత, సృజన్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని ప్రధాని మోడీ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments