Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో విభేదాలు.. ప్రియుడికి అలా సమాధానం.. అంతే హత్యకు గురైంది..

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (10:59 IST)
భర్తతో విభేదాల కారణంగా అతని దూరంగా వుంది. ఆపై 24 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. కానీ అనుమాన భూతం ఆమెను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెల్వి అనే 32 ఏళ్ల మహిళకు దౌలత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరూ ప్రేమలో వుండగా.. దౌలత్‌కు సెల్విపై అనుమానం పెరిగింది. అంతే అనుమానంతో అతడు ప్రియురాలికి హత్య చేసేశాడు. 
 
ఈ ఘటన కర్ణాటకలోకి కృష్ణగిరిలో చోటుచేసుకుంది. సెల్వి, దౌలత్ కృష్ణగిరి.. జక్కప్పన్ నగర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నారు. ఇంతలో ఆమె హత్యకు గురైంది. ఇందుకు కారణం దౌలతేనని పోలీసుల విచారణలో తేలింది. డబ్బులు అడిగిందని.. ఆమె పనిచేసే షాపు వద్దకు వెళ్తే.. అక్కడ మరో వ్యక్తితో నవ్వుతూ కనిపించిన సెల్విని తాను నిలదీశానని.. అందుకు ఆమె వెటకారంగా బదులిచ్చిందని దౌలత్ చెప్పాడు. 
 
తాను ఎవరితో మాట్లాడితే నీకెందుకని అడగడంతో ఆవేశానికి గురైన దౌలత్, అక్కడే వున్న కత్తితో ఆమెను నరికి చంపేశానని నిందితుడే ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

తర్వాతి కథనం
Show comments