Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగుల సేవల కంటే.. పేకాటే ముఖ్యం... డ్యూటీలో డాక్టర్లు - నర్సులు

ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... హ్యాపీగా పేకాట ఆడుతూ కూర్చొండిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది.

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (12:20 IST)
ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... హ్యాపీగా పేకాట ఆడుతూ కూర్చొండిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది. విజయపుర ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం పెద్దసంఖ్యలో రోగులు వచ్చిపోతుంటారు. 
 
వీరికి వైద్యం అందించాల్సిన వైద్యులు నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లతో కలిసి పేకాట ఆడారు. రోగులను విస్మరించి వైద్యులు, నర్సులు పేకాట ఆడుతున్న వైనం సీసీటీవీ ఫుటేజీలో వెలుగుచూసింది. దీంతో విధులు మరచిపోయి పేకాట ఆడిన వైద్యులు, నర్సుల ఘటనపై దర్యాప్తు జరిపించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments