Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక సీఎం యడియూరప్ప వర్క్ ఫ్రమ్ హోం

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (22:42 IST)
కరోనా విజృంభిస్తున్న తరుణంలో వర్క్ ఎట్ హోంకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా ఇంటి నుంచే పరిపాలన చెయ్యాల్సిన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కర్ణాటక బెంగళూరులో సిఎం కార్యాలయంలో అధికారులకు కరోనా పరీక్షల నేపద్యంలో ముఖ్యమంత్రి యడియురప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
ముందస్తు చర్యల్లో బాగంగా ఇంటి నుంచి విధులు నిర్వర్తించేలా తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో అధికారులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులు పాటు ఇంటి నుంచే తమ కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు.
 
ఆన్‌లైన్‌లో అవసరమైన ఆదేశాలు, సూచనలు ఇస్తామని చెప్పారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పిన యడియురప్ప ప్రజలను భయపడవద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments