Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:41 IST)
కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దేవిచిక్కనహల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సిలిండర్‌ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు మంటల్లో సజీవదహనమయ్యారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గ్యాస్‌ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అపార్‌మెంట్‌ను పొగ కమ్మేసింది.
 
సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మూడు ఫైర్‌టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకుపోయిన చాలా మందిని సిబ్బంది రక్షించారు. అపార్ట్‌మెంట్‌ అంతా పొగ వ్యాపించడంతో అందులో ఉన్న జనం శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments