Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప యాత్రకు శునకం : స్వాముల వెంట 480 కి.మీ. నడక

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (10:46 IST)
ఆ శునకాకి భక్తి ఎక్కువైనట్టుంది. దీంతో అయ్యప్ప స్వాములు శబరిమల క్షేత్రానికి కాలినడకన బయలుదేరగా వారితో పాటు.. ఆ శునకం కూడా బయలుదేరింది. అలా ఏకంగా 480 కిలోమీటర్ల నడకసాగిచి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిగురిచేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి 13 మందితో కూడిన అయ్యప్ప భక్తుల బృందం గత అక్టోబరు నెల 31వ తేదీన శబరిమల పుణ్యక్షేత్రానికి కాలినడకన బయలుదేరారు. వారు బయలుదేరిన ప్రాంతం నుంచే ఓ శునకం వారిని అనుసరించసాగింది. 
 
తొలుత వారు దాన్ని గమనించలేదు. ఆ తర్వాత దాన్ని గుర్తించిన అయ్యప్పలు.. అప్పటి నుంచి తమ భోజనంలో దానికి కూడా కొంత పెడుతూ వచ్చారు. శునకానికి ఒక కాలికి గాయం అయినప్పటికీ అది ఇప్పటివరకు అయ్యప్ప భక్తులతో కలిసి 480 కి.మీ.కుపైగా నడకసాగించింది. ఈ శునకానికి అయ్యప్పస్వామిపై ఉన్న భక్తిని చూసి ఏకంగా అయ్యప్ప స్వాములో విస్తుపోతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments