Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప యాత్రకు శునకం : స్వాముల వెంట 480 కి.మీ. నడక

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (10:46 IST)
ఆ శునకాకి భక్తి ఎక్కువైనట్టుంది. దీంతో అయ్యప్ప స్వాములు శబరిమల క్షేత్రానికి కాలినడకన బయలుదేరగా వారితో పాటు.. ఆ శునకం కూడా బయలుదేరింది. అలా ఏకంగా 480 కిలోమీటర్ల నడకసాగిచి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిగురిచేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి 13 మందితో కూడిన అయ్యప్ప భక్తుల బృందం గత అక్టోబరు నెల 31వ తేదీన శబరిమల పుణ్యక్షేత్రానికి కాలినడకన బయలుదేరారు. వారు బయలుదేరిన ప్రాంతం నుంచే ఓ శునకం వారిని అనుసరించసాగింది. 
 
తొలుత వారు దాన్ని గమనించలేదు. ఆ తర్వాత దాన్ని గుర్తించిన అయ్యప్పలు.. అప్పటి నుంచి తమ భోజనంలో దానికి కూడా కొంత పెడుతూ వచ్చారు. శునకానికి ఒక కాలికి గాయం అయినప్పటికీ అది ఇప్పటివరకు అయ్యప్ప భక్తులతో కలిసి 480 కి.మీ.కుపైగా నడకసాగించింది. ఈ శునకానికి అయ్యప్పస్వామిపై ఉన్న భక్తిని చూసి ఏకంగా అయ్యప్ప స్వాములో విస్తుపోతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments