Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి షాక్ - టాటా చెప్పిన కపిల్ సిబల్

Webdunia
బుధవారం, 25 మే 2022 (15:41 IST)
కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, న్యాయకోవిదుడు కపిల్ సిబల్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అదేసమయంలో ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సమాజ్‌‍వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ కానున్నారు.  
 
ఇదిలావుంటే, తాను ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీలో బుధవారం చేరారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై అఖిలేష్ యాదవ్  స్పందిస్తూ, ఎస్పీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్పీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. తమ పార్టీ తరపున నామినేట్ చేసే ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు సిబల్ అని మరో ఇద్దరు పేర్లు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments