కాంగ్రెస్ పార్టీకి షాక్ - టాటా చెప్పిన కపిల్ సిబల్

Webdunia
బుధవారం, 25 మే 2022 (15:41 IST)
కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, న్యాయకోవిదుడు కపిల్ సిబల్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అదేసమయంలో ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సమాజ్‌‍వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ కానున్నారు.  
 
ఇదిలావుంటే, తాను ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీలో బుధవారం చేరారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై అఖిలేష్ యాదవ్  స్పందిస్తూ, ఎస్పీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్పీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. తమ పార్టీ తరపున నామినేట్ చేసే ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు సిబల్ అని మరో ఇద్దరు పేర్లు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments