Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే వెళ్ళిపోతున్నానండీ.. భర్తకు భార్య వాట్సాప్ వాయిస్ మెసేజ్

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:05 IST)
కన్యాకుమారిలో వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, వెల్లసందై ప్రాంతానికి చెందిన వేల్ మురుగన్ (26)కు అదే ప్రాంతానికి చెందిన రాజశ్రీ (23)ని వివాహం చేసుకున్నాడు. గత నవంబర్ 24వ తేదీ వీరి వివాహం జరిగింది. 
 
కొద్దిరోజుల క్రితం వేల్ మురుగన్ పనికి వెళ్లిన సమయం చూసుకుని రాజశ్రీ తన ప్రియుడితో పారిపోయింది. అయితే భార్య కనిపించలేదని వేల్ మురుగన్ ఎక్కడెక్కడో వెతికాడు. ఆ సమయంలో అతని సెల్ ఫోన్‌కు వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో రాజశ్రీ తన భర్తను నచ్చలేదని చెప్పింది. తనకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుని వెళ్తున్నట్లు వెల్లడించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వేల్ మురుగన్. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ దర్యాప్తులో రాజశ్రీ తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తితో పారిపోయినట్లు తెలిసింది. వీరిద్దరూ పెళ్లికి నుంచి ప్రేమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక సంతోష్ తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా రాజశ్రీ, సంతోష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments