Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే వెళ్ళిపోతున్నానండీ.. భర్తకు భార్య వాట్సాప్ వాయిస్ మెసేజ్

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:05 IST)
కన్యాకుమారిలో వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, వెల్లసందై ప్రాంతానికి చెందిన వేల్ మురుగన్ (26)కు అదే ప్రాంతానికి చెందిన రాజశ్రీ (23)ని వివాహం చేసుకున్నాడు. గత నవంబర్ 24వ తేదీ వీరి వివాహం జరిగింది. 
 
కొద్దిరోజుల క్రితం వేల్ మురుగన్ పనికి వెళ్లిన సమయం చూసుకుని రాజశ్రీ తన ప్రియుడితో పారిపోయింది. అయితే భార్య కనిపించలేదని వేల్ మురుగన్ ఎక్కడెక్కడో వెతికాడు. ఆ సమయంలో అతని సెల్ ఫోన్‌కు వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో రాజశ్రీ తన భర్తను నచ్చలేదని చెప్పింది. తనకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుని వెళ్తున్నట్లు వెల్లడించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వేల్ మురుగన్. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ దర్యాప్తులో రాజశ్రీ తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తితో పారిపోయినట్లు తెలిసింది. వీరిద్దరూ పెళ్లికి నుంచి ప్రేమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక సంతోష్ తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా రాజశ్రీ, సంతోష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments