Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే వెళ్ళిపోతున్నానండీ.. భర్తకు భార్య వాట్సాప్ వాయిస్ మెసేజ్

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:05 IST)
కన్యాకుమారిలో వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, వెల్లసందై ప్రాంతానికి చెందిన వేల్ మురుగన్ (26)కు అదే ప్రాంతానికి చెందిన రాజశ్రీ (23)ని వివాహం చేసుకున్నాడు. గత నవంబర్ 24వ తేదీ వీరి వివాహం జరిగింది. 
 
కొద్దిరోజుల క్రితం వేల్ మురుగన్ పనికి వెళ్లిన సమయం చూసుకుని రాజశ్రీ తన ప్రియుడితో పారిపోయింది. అయితే భార్య కనిపించలేదని వేల్ మురుగన్ ఎక్కడెక్కడో వెతికాడు. ఆ సమయంలో అతని సెల్ ఫోన్‌కు వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో రాజశ్రీ తన భర్తను నచ్చలేదని చెప్పింది. తనకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుని వెళ్తున్నట్లు వెల్లడించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వేల్ మురుగన్. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ దర్యాప్తులో రాజశ్రీ తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తితో పారిపోయినట్లు తెలిసింది. వీరిద్దరూ పెళ్లికి నుంచి ప్రేమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక సంతోష్ తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా రాజశ్రీ, సంతోష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments