Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఖైదీ నంబరు 6093.. ఈయన ఖైదీ నంబర్ 150

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (14:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇపుడు రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రకటనను విపక్ష పార్టీలతో పాటు.. రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, అమరావతి ప్రాంత ప్రజలు సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా రాజధాని ప్రాంతం యుద్ధభూమిగా మారింది. 
 
అయితే, సీఎం జగన్ వ్యాఖ్యలకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు. మూడు రాజధానులను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అందువల్ల సీఎం జగన్‌ ప్రకటనను ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. 
 
ఈ పరిస్థితుల్లో చిరంజీవి చేసిన ప్రకటనపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఖైదీ నంబర్ 6039 అయితే చిరంజీవి 150 అంటూ మండిపడుతున్నారు. ఏదో రాజకీయ లబ్ది కోసమే చిరంజీవి అలా వ్యాఖ్యానించారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments