Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోలో స్కూలుకు వెళ్లింది.. ఇంటికొచ్చేసరికి లేటయ్యిందని.. అడిగితే..?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (10:43 IST)
తమిళనాడును పొల్లాచ్చి ఘటన కలకలం రేపిన నేపథ్యంలో.. కన్యాకుమారిలో పదో తరగతి అమ్మాయిలో అత్యాచారానికి పాల్పడిన ఓ దుండగుడు అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలతో బాధితురాలిని బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి, తక్కల్, మయిలాడు ప్రాంతానికి చెందిన పదవ తరగతి విద్యార్థి హాల్ టిక్కెట్ తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. 
 
ఆటోలో స్కూలుకు వెళ్తున్న ఆ బాలిక ఆలస్యంగా ఇంటికొచ్చింది.  ఆలస్యమెందుకని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అభ్యంతరకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా పరారీలో వున్న ఆటో డ్రైవర్ శరవణన్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments