Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీని చంపిన వ్యక్తి దేశ భక్తుడా? ప్రజ్ఞాసింగ్‌పై వేటేసిన బీజేపీ

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (15:19 IST)
నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌పై కమలనాథులు కన్నెర్రజేశారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ వ్యాఖ్యానించినందుకు ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. 
 
ముఖ్యంగా, దేశ పార్లమెంట్‌లో ప్రజ్ఞా సింగ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడని బుధవారం లోక్‌సభలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో విపక్ష సభ్యులు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే అప్రమత్తమైన కమలనాథులు... ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. అంతేకాకుండా, 
 
రక్షణశాఖపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి అమెను తొలగిస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ. నడ్డా ప్రకటించారు. అంతేకాక ఈ విడత జరుగుతున్న పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి కూడా ప్రజ్ఞా సింగ్‌ను దూరంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments