Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులకు కేంద్రం వార్నింగ్... ఏంటా హెచ్చరిక?

దేశంలో వివిధ సంస్థల్లో పని చేసే పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసినా... జర్నలిస్టు అక్రిడిటేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (12:41 IST)
దేశంలో వివిధ సంస్థల్లో పని చేసే పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసినా... జర్నలిస్టు అక్రిడిటేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 
 
తప్పుడు వార్తలు రాసిన లేదా ప్రసారం చేసినట్లు తేలితే... తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టు గుర్తింపును నోటీసు ఇచ్చి ఆరునెలల పాటు రద్దు చేస్తారు. మళ్లీ రెండో సారి కూడా తప్పుడు వార్తలు రాస్తే మరో సంవత్సరం పాటు అక్రిడిటేషన్‌ను రద్దు చేస్తారు. 
 
ఇలా మూడోసారి కూడా తప్పుడు వార్తలు రాసినా, ప్రసారం చేసిన అలాంటి విలేకరుల అక్రిడిటేషన్ (గుర్తింపు)ను శాశ్వతంగా రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది. 
 
తప్పుడు వార్తలపై ఫిర్యాదులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ మీడియా ఫిర్యాదులను న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్‌కు పంపించాలని సర్కారు నిర్ణయించింది. ఫిర్యాదులను పీసీఐ, ఎన్బీఏలు పరిశీలించి 15 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్రం కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments