Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా ఝాన్సీ రైల్వే స్టేషన్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (07:53 IST)
‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరు మారనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును ‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా మార్చాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపింది.

దీనిపై కేంద్ర కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును ‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా  మార్చాలని కోరుతూ ప్రతిపాదన వచ్చిందని, దీనిపై సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు.

దేశంలోని ఏ ప్రాంతం పేరు మార్చాలన్నా అందుకు కేంద్ర హోంశాఖ అనుమతి పొందాల్సివుంటుంది. యూపీ సర్కారు ఫిరోజాబాద్ జిల్లా పేరును కూడా త్వరలో చంద్రనగర్ అని మార్చనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments