Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా ఝాన్సీ రైల్వే స్టేషన్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (07:53 IST)
‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరు మారనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును ‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా మార్చాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపింది.

దీనిపై కేంద్ర కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును ‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా  మార్చాలని కోరుతూ ప్రతిపాదన వచ్చిందని, దీనిపై సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు.

దేశంలోని ఏ ప్రాంతం పేరు మార్చాలన్నా అందుకు కేంద్ర హోంశాఖ అనుమతి పొందాల్సివుంటుంది. యూపీ సర్కారు ఫిరోజాబాద్ జిల్లా పేరును కూడా త్వరలో చంద్రనగర్ అని మార్చనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments