యువకుడిపై యువతులు సామూహిక అత్యాచారం.. అడ్రెస్ అడిగి కారెక్కించుకుని..?

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (14:48 IST)
ఆడా మగా తేడా లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్‌లో యువకుడిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. తాజాగా రోడ్డు మీద వెళ్లే యువకుడిని అపహరించి నలుగురు యువతులు అత్యాచారం చేసిన ఘటన షాక్‌కు గురిచేస్తుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో నలుగురు అమ్మాయిలు ఓ యువకుడిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జలంధర్ కపూర్తలా ప్రాంతంలో లెదర్ కాంప్లెక్స్ రోడ్డులో చోటుచేసుకుంది.
 
లెదర్ కాంప్లెక్స్ రోడ్డులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుడు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో   అతని పక్కగా రోడ్డుపై ఓ కారు ఆగిందని, కారులో ప్రయాణం చేస్తున్న నలుగురు అమ్మాయిలు అతనిని ఓ అడ్రెస్ అడిగారని తెలిపాడు. 
 
అతనిని కారులో ఎక్కించుకుని.. ఆపై ఒకరి తర్వాత ఒకరు తనపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం