Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌మహాల్ నిర్మించిన స్థలం మాది అంటున్న బీజేపీ ఎంపీ దియాకుమారి

Webdunia
గురువారం, 12 మే 2022 (14:25 IST)
ప్రేమసౌథం తాజ్‌ మహాల్ నిర్మించిన స్థలం తమ కుటుంబానికి చెందినదని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ దియాకుమారి మీర్జా అంటున్నారు. తమదైన ఈ స్థలాన్ని అప్పట్లో షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. స్థలం స్వాధీనం చేసుకున్నప్పటికీ అప్పట్లో ఇచ్చిన పరిహారం అంతంతమాత్రమేనని అన్నారు. దీనిపై నాడు పోరాడేందుకు కోర్టులు లేవన్నారు. అదేసమయంలో తాజ్‌మహాల్ సమాధుల కింద ఏముందో తేలాలని ఈ జైపూర్ మాజీ యువరాణి అంటున్నారు. 
 
తాజ్‌మహాల్ కింద ఉన్న 22 గదులను తెరిచి, అందులో హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయేమో తేల్చాలని కోరుతూ అలహాదాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో దియా కుమారి మీర్జా స్పందించారు. తాజ్ మహాల్ నిర్మించిన స్థలం తమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
"భూమికి సంబంధించి పరిహారం ఇచ్చారు. కానీ, ఎంత మొత్తం? దీన్ని ఆమోదించిందీ లేనిదీ నేను చెప్పలేను. ఆ రికార్డులను నేను చదవలేదు. కానీ, ఆ భూమి మాత్రం మాదే. షాజహాన్ స్వాధీనం చేసుకున్నాడు. ఆ కాలంలో ఏ న్యాయస్థానాలు లేవు. అప్పీల్ చేసే అవకాశం కూడా లేదు. అందుకే రికార్డులు అధ్యయనం చేయాలి. అపుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి" అని ఆమె చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments