Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్‌-సమతాకు తప్పిన ముప్పు

Webdunia
గురువారం, 12 మే 2022 (14:12 IST)
బోగీల నుంచి ఇంజిన్ విడిపోవడంతో సమతా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ముప్పు తప్పింది. ఇంజిన్ విడిపోయిన వెంటనే లోకోపైలెట్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా సీతానగరం మండలం సీతానగరం రైల్వే స్టేషన్‌ పరిధిలో గుచ్చిమీ రైల్వే గేట్‌ సమీపంలో బుధవారం విశాఖపట్నం నుండి నిజాముద్దీన్‌ వెళ్తున్న సమత సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో బోగీల నుండి ఇంజన్‌ విడిపోయి సుమారు కిలో మీటరు వరకు వెళ్ళి పోయింది. 
 
ఇది గమనించిన లోకో పైలెట్‌ అప్రమత్తమై వైర్లెస్‌లో డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి వెనక్కి రప్పించి బోగీలకు ఇంజన్‌ లింక్‌ చేసి పంపించడం జరిగింది. ఈ సంఘటనలో సుమారు గంటసేపు రైలు నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments