Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్‌-సమతాకు తప్పిన ముప్పు

Webdunia
గురువారం, 12 మే 2022 (14:12 IST)
బోగీల నుంచి ఇంజిన్ విడిపోవడంతో సమతా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ముప్పు తప్పింది. ఇంజిన్ విడిపోయిన వెంటనే లోకోపైలెట్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా సీతానగరం మండలం సీతానగరం రైల్వే స్టేషన్‌ పరిధిలో గుచ్చిమీ రైల్వే గేట్‌ సమీపంలో బుధవారం విశాఖపట్నం నుండి నిజాముద్దీన్‌ వెళ్తున్న సమత సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో బోగీల నుండి ఇంజన్‌ విడిపోయి సుమారు కిలో మీటరు వరకు వెళ్ళి పోయింది. 
 
ఇది గమనించిన లోకో పైలెట్‌ అప్రమత్తమై వైర్లెస్‌లో డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి వెనక్కి రప్పించి బోగీలకు ఇంజన్‌ లింక్‌ చేసి పంపించడం జరిగింది. ఈ సంఘటనలో సుమారు గంటసేపు రైలు నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments