Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో పెట్రేగిపోయిన ఉగ్రవాదులు.. కశ్మీర్ పండిట్‌పై కాల్పులు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (14:12 IST)
జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. 24 గంటల వ్యవధిలో వరుసగా 4 ఉగ్రదాడులకు పాల్పడ్డారు. తాజాగా చోటుచేసుకున్న ఘటనలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌పై కాల్పులు జరపగా, అంతకు ముందు ఘటనల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానికేతర కూలీలు, సాధారణ పౌరులపై తూటాలు పేల్చారు.  
 
ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో నాలుగు చోట్ల దాడులు జరిపారు. పుల్వామా తర్వాత రెండో ఘటన శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. శ్రీన‌గ‌ర్‌ ఉగ్రదాడి ఘ‌ట‌న‌లో ఓ సీఆర్పీఎఫ్ జ‌వాను మృతిచెందాడు. మ‌రో జ‌వాను గాయ‌ప‌డ్డాడు. భ‌ద్ర‌తా ద‌ళాల చెక్ పాయింట్ వ‌ద్ద ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా.. 24 గంటల వ్యవధిలో నాలుగో ఉగ్రదాడి ఘటన షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. షోపియాన్ జిల్లా ఛోటోగామ్‌ ప్రాంతంలో దుకాణం నిర్వహించే కశ్మీరీ పండింట్ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 
 
తీవ్రంగా గాయపడిన ఆయనను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కశ్మీరీ పండిట్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఘటనలపై అధికారులు ప్రకటన విడుదల చేయాల్సిఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments