Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపూర్వ కలయిక... నరేంద్ర మోదీనే కారణమా?

దేశ రాజకీయాల్లో సరికొత్త ఫ్రంట్ పురుడుపోసుకుంటుందా? బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయా? ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన వేదిక దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయాలకు వేదిక అయిందా? అంటే అవుననే సమాధానం రాజకీయ నేతల్లో వినిపిస

Webdunia
బుధవారం, 23 మే 2018 (20:59 IST)
దేశ రాజకీయాల్లో సరికొత్త ఫ్రంట్ పురుడుపోసుకుంటుందా? బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయా? ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన వేదిక దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయాలకు వేదిక అయిందా? అంటే అవుననే సమాధానం రాజకీయ నేతల్లో  వినిపిస్తుంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి పలు పార్టీ నాయకులు రావడం, నేతలంతా సమావేశం కావడం చూస్తుంటే భవిష్యత్ రాజకీయాల కూటమిపై దృష్టి సారించే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఒక విధంగా మోదీనే ఈ అపూర్వ కలయికకు అవకాశం కల్పించారిని పేర్కొంటున్నారు కొందరు నేతలు. నరేంద్ర మోదీ నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నారనీ, రాష్ట్రాల హక్కులు హరించే విధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పరిపాలనా విధానమే ఈ అపూర్వ కలయికకు, రాజకీయ పరిణామాలకు వేదికగా కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments