Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపూర్వ కలయిక... నరేంద్ర మోదీనే కారణమా?

దేశ రాజకీయాల్లో సరికొత్త ఫ్రంట్ పురుడుపోసుకుంటుందా? బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయా? ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన వేదిక దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయాలకు వేదిక అయిందా? అంటే అవుననే సమాధానం రాజకీయ నేతల్లో వినిపిస

Webdunia
బుధవారం, 23 మే 2018 (20:59 IST)
దేశ రాజకీయాల్లో సరికొత్త ఫ్రంట్ పురుడుపోసుకుంటుందా? బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయా? ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన వేదిక దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయాలకు వేదిక అయిందా? అంటే అవుననే సమాధానం రాజకీయ నేతల్లో  వినిపిస్తుంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి పలు పార్టీ నాయకులు రావడం, నేతలంతా సమావేశం కావడం చూస్తుంటే భవిష్యత్ రాజకీయాల కూటమిపై దృష్టి సారించే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఒక విధంగా మోదీనే ఈ అపూర్వ కలయికకు అవకాశం కల్పించారిని పేర్కొంటున్నారు కొందరు నేతలు. నరేంద్ర మోదీ నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నారనీ, రాష్ట్రాల హక్కులు హరించే విధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పరిపాలనా విధానమే ఈ అపూర్వ కలయికకు, రాజకీయ పరిణామాలకు వేదికగా కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments