Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ-కాశ్మీర్‌లో ఆ వీడియో వైరల్.. ఇంటర్నెట్ సేవలు రద్దు..

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:49 IST)
జమ్మూ-కాశ్మీర్‌లో జైష్-ఇ-ముహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో సీఆర్పీఎఫ్ వీరులు 40 మంది హతమయ్యారు. ఈ నేపథ్యంలో జైష్-ఇ-ముహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో దాడికి పాల్పడిన వ్యక్తి మాట్లాడాడు. 
 
ఈ వీడియో జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలో వైరల్ అవుతోంది. ఫలితంగా కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. ఇంకా శ్రీనగర్ వంటి ప్రాంతంలో ఇంటర్నెట్ వేగం, 2జీకి తగ్గించారు. భద్రత దృష్ట్యా ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
 
అలాగే ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తప్పదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించినట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments